• #అద్భుత_అరుణాచలంలో_అనుభూతి
    (చివరి వరకు పూర్తిగా చదవండి)
    అరుణాచల గిరి ప్రదక్షిణలో ఒక విదేశీ సోదరితో జరిగిన సంభాషణలో తెలిసిన తత్వం...
    నేను: అమ్మా మీరు ఎక్కడి నుండి వచ్చారు ?
    విదేశీ యువతి : ఉక్రెయిన్ నుండి... ఎందుకు అడుగుతున్నారు...?
    నేను : ఏం లేదమ్మా... మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు ?
    వి. యు.: శివుడి కోసమే వచ్చాము, శివుడే తీసుకువచ్చారు.
    నేను : ఎంతమంది వచ్చారు ? ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ ?
    వి. యు.: మొత్తం 65 మంది వచ్చాము, ఇన్ని రోజులు అని అనుకోలేదు.
    నేను : మీకు శివయ్య గురించి మోటివెట్ చేసిన వారు ఎవరు ?
    వి. యు.: ఎవరో మోటివేట్ చేస్తే పరిచయం వస్తుందేమో, కానీ నమ్మకం శోధనతోనే కలుగుతుంది, ఇక్కడ ఉన్న ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభూతి ఉంది.
    (నిజంగా చెప్పుడు మాటకు విని మతం మారుతున్న ప్రతీ హిందువు నేర్చుకోవాలి)
    నేను: ఇంతకీ శివుడి గురించి మీరు ఏం తెలుసుకున్నార
    Comments: 0 Reposts: 0
  • 🌸
    చైత్ర శుద్ధ తదియ
    శ్రీ మత్స్య జయంతి.
    ▫️
    దేశంలో ఏకైక శ్రీ మత్స్య ఆలయం
    నాగలాపురం
    ▫️
    శ్రీ మహావిష్ణువు ఇక్కడ దశావతారపు
    మొదటి అవతారమైన మత్స్యావతారంలో
    విష్ణువు పూజలందుకునే ఏకైక దేవాలయం
    మన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది.
    చిత్తూరు జిల్లా నాగలాపురంలో స్వామిని
    వేద ( మత్స్య ) నారాయణుడిగా కొలుస్తారు.
    విజయనగర సామ్రాజ్య పాలనలో
    శ్రీ కృష్ణదేవరాయలు తన తల్లి నాగమాంబ దేవి
    జ్ఞాపకార్థం నాగలాపురం ఆలయ పట్టణం నిర్మించబడింది . అందుకే శ్రీ నాగలాపురం అయింది.
    నాగలాపురంగా ​​పేరు మారకముందు
    ఈ గ్రామాన్ని హరిగండపురం అని పిలిచేవారు .
    ఇది అప్పట్లో వేదపురి అని, వేదారణ్య క్షేత్రమని
    హరికంటాపురమని పేరు గాంచింది.
    సోమకాసురడనే రాక్షసుడు బ్రహ్మ దేవుని వద్ద ఉన్న
    వేదాలను అపహరించి సముద్రంలో దాచినపుడు,
    శ్రీమహావిష్ణువు మత్స్యావతారము దాల్చి
    సముద్ర గర్భమున సోమకాసు
    Comments: 0 Reposts: 0